అల్లూరి విద్యా సంస్థల చైర్మన్ మూర్తిరాజు కన్నుమూత

ABN , First Publish Date - 2020-08-03T22:26:25+05:30 IST

మిమ్స్ ఆస్పత్రి, అల్లూరి విద్యా సంస్థల చైర్మన్ అల్లూరి మూర్తిరాజు కన్నుమూశారు. గత కొద్ది రోజుల క్రితం మూర్తిరాజుకు కరోనా సోకింది. దీంతో ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.

అల్లూరి విద్యా సంస్థల చైర్మన్ మూర్తిరాజు కన్నుమూత

విజయనగరం: మిమ్స్ ఆస్పత్రి, అల్లూరి విద్యా సంస్థల చైర్మన్ అల్లూరి మూర్తిరాజు కన్నుమూశారు. గత కొద్ది రోజుల క్రితం మూర్తిరాజుకు కరోనా సోకింది. దీంతో ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కరోనా నుంచి కోలుకున్న ఆయనను సోమవారం డిశ్చార్జ్ చేయాలని వైద్యులు భావించారు. అయితే అంతలోనే గుండెపోటు రావడంతో మృతి చెందారని ఆస్పత్రి వర్గాల సమాచారం.

Updated Date - 2020-08-03T22:26:25+05:30 IST