రూ.2.21 లక్షలు సాయం చేశారు

ABN , First Publish Date - 2021-01-21T05:25:35+05:30 IST

కాల్వబుగ్గ గురుకుల పాఠశాలలో 1994లో చదివిన విద్యార్థులు తమ బ్యాచ్‌కు చెందిన శేఖర్‌ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు.

రూ.2.21 లక్షలు సాయం చేశారు

బనగానపల్లె, జనవరి 20:  కాల్వబుగ్గ గురుకుల పాఠశాలలో 1994లో చదివిన విద్యార్థులు తమ బ్యాచ్‌కు చెందిన శేఖర్‌ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. అవుకు మండలం గుండ్లశింగవరం గ్రామానికి చెందిన శేఖర్‌ ప్రమాదవశాత్తు ఇటీవల మృతి చెందాడు. దీంతో ఆ పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం రూ.2.21 లక్షల ఆర్థిక సాయాన్ని ఆయన కుటుంబానికి బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేతుల మీదుగా బుధవారం అందించారు. 



Updated Date - 2021-01-21T05:25:35+05:30 IST