ఏపీలోని అమర రాజా కంపెనీకి ఊరట

ABN , First Publish Date - 2021-08-10T02:35:24+05:30 IST

రాష్ట్రంలోని అమరరాజా కంపెనీకి భారీ ఊరట లభించింది. దేశంలోని

ఏపీలోని అమర రాజా కంపెనీకి ఊరట

అమరావతి: రాష్ట్రంలోని  అమరరాజా కంపెనీకి భారీ ఊరట లభించింది. దేశంలోని అత్యంత కాలుష్య కారక పరిశ్రమలను 17 కేటగిరీలుగా కేంద్రం ప్రకటించింది. అయితే ఈ జాబితాలో బ్యాటరీ ఉత్పత్తి సంస్థలకు చోటు లభించలేదు. సిమెంట్, థర్మల్ పవర్ ప్లాంట్, ఐరన్, స్టీల్ ప్లాంట్‌లతో పాటు 17 పరిశ్రమలను అత్యంత కాలుష్య  కారక పరిశ్రమలుగా కేంద్రం పేర్కొంది. 

Updated Date - 2021-08-10T02:35:24+05:30 IST