నేడు ఏఎంఆర్డీఏపై తొలి సమీక్ష
ABN , First Publish Date - 2020-08-13T13:22:59+05:30 IST
సీఆర్డీఏ స్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీపై ఈరోజు ఉదయం 11
అమరావతి: సీఆర్డీఏ స్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీపై ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తొలి సమీక్ష చేయనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరుగనున్న ఈ సమావేశానికి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు దిశ చట్టంపై సీఎం జగన్ సమీక్ష జరుపనున్నారు.