‘అమరావతిని చంపేసేలా జగన్ ప్రభుత్వం వెళుతోంది’

ABN , First Publish Date - 2020-07-08T22:08:29+05:30 IST

అమరావతి: ప్రజావేదిక నిర్మాణం కూల్చివేతతో ప్రారంభం అయిన పాలన అని.. అమరావతిని చంపేసే విధంగా ..

‘అమరావతిని చంపేసేలా జగన్ ప్రభుత్వం వెళుతోంది’

అమరావతి: ప్రజావేదిక నిర్మాణం కూల్చివేతతో ప్రారంభం అయిన పాలన అని.. అమరావతిని చంపేసే విధంగా జగన్ ప్రభుత్వం వెళుతోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. 125వ అంబేద్కర్ జయంతి సందర్భంగా 2 రోజులపాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించామన్నారు. అయితే వాటిని కూడా వైసీపీ కాల్ మనీ పేరుతో బహిష్కరించిందన్నారు. 

Updated Date - 2020-07-08T22:08:29+05:30 IST