ఏపీ సచివాలయం, అసెంబ్లీలలో మరోసారి కోవిడ్ కలకలం

ABN , First Publish Date - 2020-07-02T17:03:27+05:30 IST

ఏపీ సచివాలయం, అసెంబ్లీలలో మరోసారి కోవిడ్ కలకలం

ఏపీ సచివాలయం, అసెంబ్లీలలో మరోసారి కోవిడ్ కలకలం

అమరావతి: ఏపీ సచివాలయం, అసెంబ్లీలలో మరోసారి కరోనా కలకలం రేపింది. సచివాలయంలో మరో పది మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే అసెంబ్లీలో మరో ఇద్దరు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. దీంతో సచివాలయం, అసెంబ్లీలలో కలిపి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30కి చేరింది. వరుసగా కేసులు పెరుగుతుండటంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఇరిగేషన్ శాఖలో తాజాగా మూడు పాజిటివ్‌ కేసులు నమోదుఅవడంతో ఆ శాఖలో ఉద్యోగులకు ఈనెల 14 వరకు వర్క్‌ ఫ్రమ్ హోంకు మౌళిక ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2020-07-02T17:03:27+05:30 IST