విశాఖలో గెస్ట్ హౌస్ కడతాం.. హైకోర్టుకు అడ్వకేట్ జనరల్
ABN , First Publish Date - 2020-09-21T17:30:37+05:30 IST
రాజధాని రైతుల పిటిషన్లపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. పాలనా రాజధాని విశాఖకు తరలివెళ్లినా, లేకపోయినా...
అమరావతి: రాజధాని రైతుల పిటిషన్లపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. పాలనా రాజధాని విశాఖకు తరలివెళ్లినా, లేకపోయినా... అక్కడ గెస్ట్ హౌస్ కడతామని న్యాయస్థానానికి అడ్వకేట్ జనరల్ తెలిపారు. రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపిస్తున్నారు.