నేడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం
ABN , First Publish Date - 2021-05-12T12:30:46+05:30 IST
నేడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది.
అమరావతి: నేడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. కరోనా కట్టడి, ఆక్సిజన్, బెడ్స్, వ్యాక్సినేషన్పై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.