నేడు గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ సమావేశం

ABN , First Publish Date - 2021-05-12T12:30:46+05:30 IST

నేడు గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది.

నేడు గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ సమావేశం

అమరావతి: నేడు గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ సమావేశం జరుగనుంది.  ఉదయం 11 గంటలకు మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది.  కరోనా కట్టడి, ఆక్సిజన్‌, బెడ్స్‌, వ్యాక్సినేషన్‌పై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-05-12T12:30:46+05:30 IST