రేపు ఢిల్లీలో అమరావతి పరక్షణ సమితి ఆందోళన
ABN , First Publish Date - 2020-10-01T16:29:00+05:30 IST
రేపు ఢిల్లీలో అమరావతి పరక్షణ సమతి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టనున్నారు.
కృష్ణా: రేపు ఢిల్లీలో అమరావతి పరక్షణ సమతి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టనున్నారు. ఏపీ రాజధానిని అమరావతిలో ఉంచాలంటూ జేఏసీ నేతల నిరసన చేపట్టిన జేఏసీ నేతలు ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. అక్టోబర్ 2 సందర్భంగా రేపు ఢిల్లీలో నిరసన తెలపాలని జేఏసీ నేతలు నిర్ణయించారు.