రేపు ఢిల్లీలో అమరావతి పరక్షణ సమితి ఆందోళన

ABN , First Publish Date - 2020-10-01T16:29:00+05:30 IST

రేపు ఢిల్లీలో అమరావతి పరక్షణ సమతి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టనున్నారు.

రేపు ఢిల్లీలో అమరావతి పరక్షణ సమితి ఆందోళన

కృష్ణా:  రేపు ఢిల్లీలో అమరావతి పరక్షణ సమతి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టనున్నారు. ఏపీ రాజధానిని అమరావతిలో ఉంచాలంటూ జేఏసీ నేతల నిరసన చేపట్టిన జేఏసీ నేతలు ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. అక్టోబర్‌ 2 సందర్భంగా రేపు  ఢిల్లీలో నిరసన తెలపాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. 

Updated Date - 2020-10-01T16:29:00+05:30 IST