ఏడాదిలో రెట్టింపు డబ్బు

ABN , First Publish Date - 2021-05-07T00:58:25+05:30 IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు, డనలో డబ్బు పెట్టుబడి పెట్టినవారికి ఏడాదిలోనే రెట్టింపు డబ్బును అందించింది. ఆశ్చర్యంగా ఉంది కదూ. అయినా ఇది నిజమే. వివరాలిలా ఉన్నాయి.

ఏడాదిలో రెట్టింపు డబ్బు

ముంబై : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు, డనలో డబ్బు పెట్టుబడి పెట్టినవారికి ఏడాదిలోనే రెట్టింపు డబ్బును అందించింది.  ఆశ్చర్యంగా ఉంది కదూ. అయినా ఇది నిజమే. వివరాలిలా ఉన్నాయి. 


ఎస్‌బీఐ షేరు ధర ఏడాది కాలంలోనే ఇన్వెస్టర్లకు రెట్టింపు లాభాన్ని అర్జించి పెట్టింది. అంటే ఏడాది కిందట రూ. లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు రూ. 2 లక్షలు వచ్చేవి. కిందటి సంవత్సరం మే 5న ఎస్‌బీఐ షేరు ధర రూ. 171. కాగా ప్రస్తుత మే 5 న ఈ షేరు ధర రూ. 356 కు చేరడం గమనార్హం. 

Updated Date - 2021-05-07T00:58:25+05:30 IST