మలిదేవి డ్రెయిన్లో అతిపెద్ద కొండచిలువ సంచారం
ABN , First Publish Date - 2020-09-24T16:07:16+05:30 IST
నెల్లూరు: కొడవలూరు మండలం టపాతోపు ఐస్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న రామన్నపాళెం మలిదేవి డ్రెయిన్లో అతిపెద్ద కొండచిలువ సంచారం చేస్తోంది.
నెల్లూరు: కొడవలూరు మండలం టపాతోపు ఐస్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న రామన్నపాళెం మలిదేవి డ్రెయిన్లో అతిపెద్ద కొండచిలువ సంచారం చేస్తోంది. రెండు రోజులు కిందట రెండు మేకల్ని మింగేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కొండచిలువ కోసం అటవీశాఖ అధికారులు వెదుకుతున్నారు.