Anantapurలో మహిళ దారుణ హత్య
ABN , First Publish Date - 2021-08-16T15:19:10+05:30 IST
నగర శివారులోని చంద్రబాబు కొట్టాలలో మహిళ దారుణ హత్యకు గురైంది.
అనంతపురం: నగర శివారులోని చంద్రబాబు కొట్టాలలో మహిళ దారుణ హత్యకు గురైంది. కుటుంబ కలహాలతో భార్య లక్ష్మిని భర్త ఆదినారాయణ కిరాతకంగా హతమార్చాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భర్త ఆదినారాయణను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.