Anantapur: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

ABN , First Publish Date - 2021-08-22T14:03:23+05:30 IST

జిల్లాలోని గుత్తి మండలం తొండపాడు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది.

Anantapur: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

అనంతపురం: జిల్లాలోని గుత్తి మండలం తొండపాడు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది.  ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతురాలు విడపనకల్లు మండలం కొత్తకోట గ్రామానికి చెందిన ఓబులమ్మ (58)గా గుర్తించారు. తొండపాడు రంగనాథస్వామి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి మహిళ వచ్చినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-08-22T14:03:23+05:30 IST