Anantapur: వ్యాక్సిన్ వికటించి వ్యక్తికి తీవ్ర అస్వస్థత

ABN , First Publish Date - 2021-09-07T17:29:46+05:30 IST

వ్యాక్సిన్ వికటించి రాయదుర్గం పట్టణానికి చెందిన వన్నూరు స్వామి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

Anantapur: వ్యాక్సిన్ వికటించి వ్యక్తికి తీవ్ర అస్వస్థత

అనంతపురం: వ్యాక్సిన్ వికటించి రాయదుర్గం పట్టణానికి చెందిన వన్నూరు స్వామి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం సాయంత్రం వన్నూరు స్వామి సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్నాడు. వ్యాక్సిన్ వేసుకున్నప్పటి నుంచి స్వామి తీవ్ర అస్వస్థతకు లోనైయ్యాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన అనంతపురంకు తరలించారు. 

Updated Date - 2021-09-07T17:29:46+05:30 IST