AP: ఇద్దరు యువకులపై కత్తులతో దాడి

ABN , First Publish Date - 2021-11-23T13:32:12+05:30 IST

జిల్లాలోని హిందూపురం పట్టణం నింకంపల్లి చెందిన అఖిబ్ (28), తౌసిఫ్(30)అనే ఇద్దరు యువకులపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

AP: ఇద్దరు యువకులపై కత్తులతో దాడి

అనంతపురం: జిల్లాలోని హిందూపురం పట్టణం నింకంపల్లి చెందిన అఖిబ్ (28), తౌసిఫ్(30)అనే ఇద్దరు యువకులపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. రహమత్‌పూర్‌కు చెందిన యువకులు ఈ దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-11-23T13:32:12+05:30 IST