Anantaలో మంత్రి శంకరనారాయణ అనుచరుల దౌర్జన్యం

ABN , First Publish Date - 2021-10-05T14:44:08+05:30 IST

జిల్లాలో మంత్రి శంకరనారాయణ అనుచరుల దౌర్జన్యానికి పాల్పడ్డారు. రైతు పొలంలో మంత్రి అనుచరులు జేసీబీలతో కాలువ తవ్వారు.

Anantaలో మంత్రి శంకరనారాయణ అనుచరుల దౌర్జన్యం

అనంతపురం:  జిల్లాలో మంత్రి శంకరనారాయణ అనుచరుల దౌర్జన్యానికి పాల్పడ్డారు. రైతు పొలంలో మంత్రి అనుచరులు జేసీబీలతో కాలువ తవ్వారు. మంత్రి అనుచరులు దౌర్జన్యంతో తీవ్ర నష్టం వాటిల్లిందంటూ రైతు వేమారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం రైతు వేమారెడ్డి సెల్పీ వీడియా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

Updated Date - 2021-10-05T14:44:08+05:30 IST