అనంతపురంలో జర్నలిస్టుల ఆందోళన

ABN , First Publish Date - 2020-06-05T19:21:38+05:30 IST

అనంతపురంలో జర్నలిస్టుల ఆందోళన

అనంతపురంలో జర్నలిస్టుల ఆందోళన

అనంతపురం: కళ్యాణదుర్గం ఆంధ్రజ్యోతి పీసీ సెంటర్ ఇంచార్జి శంకర్ నాయక్‌పై అక్రమ మద్యం అమ్మకం కేసు పెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ జిల్లాలో జర్నలిస్టుల ఆందోళనకు దిగారు. ఎస్పీ కలెక్టర్‌కు జర్నలిస్టు సంఘాలు వినతి పత్రం అందజేశారు. కళ్యాణ్ దుర్గం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ముందు శంకర్‌నాయక్ భార్య, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు టీడీపీ ఇన్‌చార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు, దళిత సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. 


Updated Date - 2020-06-05T19:21:38+05:30 IST