జన్నేపల్లిలో నేడు పురాతన శివాలయం పున: ప్రారంభం

ABN , First Publish Date - 2021-03-01T15:26:04+05:30 IST

నిజామాబాద్ : నవీపేట మండలం జన్నేపల్లిలో నేడు పురాతన శివాలయం పున: ప్రారంభం కానుంది.

జన్నేపల్లిలో నేడు పురాతన శివాలయం పున: ప్రారంభం

నిజామాబాద్ : నవీపేట మండలం జన్నేపల్లిలో నేడు పురాతన శివాలయం పున: ప్రారంభం కానుంది. కోటి రూపాయల సొంత నిధులతో ఆలయ పునరుద్దరణ పనులను మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు చేపట్టారు. ఆలయంలో అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ కవిత ప్రారంభించననున్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం పాల్గొననున్నారు.

Updated Date - 2021-03-01T15:26:04+05:30 IST