APలో రోజురోజుకు పెరుగుతున్న కొవిడ్ కేసులు

ABN , First Publish Date - 2022-01-18T18:40:42+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.

APలో రోజురోజుకు పెరుగుతున్న కొవిడ్ కేసులు

విజయవాడ: రాష్ట్రంలో కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. టెస్టులు చేయించుకునేందుకు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్ద జనాలు బారులు తీరారు. దగ్గు, జ్వరం జలుబు వంటి వ్యాధి లక్షణాలు ఉన్న వారందరికీ హెల్త్ ఆఫీసర్స్ టెస్టులు నిర్వహిస్తున్నారు. 12 గంటల వ్యవధిలో టెస్ట్ రిపోర్టులను అందజేస్తున్నారు. సుమారు రోజుకు 250 నుండి 300 మందికి కోవిడ్ టెస్టులు చేస్తున్నామని హెల్త్ అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2022-01-18T18:40:42+05:30 IST