ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల అల్టిమేటం
ABN , First Publish Date - 2021-12-01T04:20:24+05:30 IST
ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నేతలు అల్టిమేటం జారీ చేశారు. బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు సీఎస్ సమీర్ శర్మకు ..
అమరావతి: ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నేతలు అల్టిమేటం జారీ చేశారు. బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు సీఎస్ సమీర్ శర్మకు ఉద్యమ కార్యాచరణ నోటీస్ ఇవ్వనున్నారు. ఏపీ జేఏసీ నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాసరావు నోటీసులు ఇవ్వనున్నారు. 11వ పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు చెల్లింపు, సీపీఎస్ రద్దు వంటి పలు అంశాలపై ఐక్యవేదిక నేతలు నోటీసులు ఇవ్వనున్నారు