ఏపీలో మళ్లీ కాకరేపుతున్న పీఆర్సీ వ్యవహారం

ABN , First Publish Date - 2022-01-18T01:04:29+05:30 IST

ఏపీలో పీఆర్సీ వ్యవహారం మళ్లీ కాకరేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ఉద్యోగులందరూ ఉద్యోగ సంఘాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా అంశాలపై..

ఏపీలో మళ్లీ కాకరేపుతున్న పీఆర్సీ వ్యవహారం

అమరావతి: ఏపీలో పీఆర్సీ వ్యవహారం మళ్లీ కాకరేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ఉద్యోగులందరూ ఉద్యోగ సంఘాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ అంశాన్ని కూడా పూర్తిగా చర్చించకుండానే ఉద్యోగ సంఘాల నాయకులు ఒప్పుకుని వచ్చారని మండిపడుతున్నారు. ఐదు డీఏలను ఒక్కసారిగా క్లియర్ చేయడమనేది ఒక మాయ అని అంటున్నారు. 



Updated Date - 2022-01-18T01:04:29+05:30 IST