బంగ్లాలో కూర్చుని బురద రాజకీయాలా?: అనిత

ABN , First Publish Date - 2020-10-21T09:02:51+05:30 IST

బంగ్లాలో కూర్చుని బురద రాజకీయాలా?: అనిత

బంగ్లాలో కూర్చుని బురద రాజకీయాలా?: అనిత

అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): వర్షాలు, వరదలతో అల్లాడుతున్న ప్రజలను ముఖ్యమంత్రి, మంత్రులు పరామర్శించకపోగా, బంగ్లాలో కూర్చుని బురద రాజకీయాలు చేయడం సిగ్గుచేటని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత ధ్వజమెత్తారు. 

Updated Date - 2020-10-21T09:02:51+05:30 IST