షిర్డీసాయికి అన్నాభిషేకం
ABN , First Publish Date - 2021-10-17T05:19:18+05:30 IST
స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులోని షిర్డీసాయి ధ్యాన మందిరంలో విజయదశమి బాబా మహాసమాధిని పురస్క రించుకొని శుక్రవారం అన్నాభిషేకం నిర్వహించారు.
పలాస: స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులోని షిర్డీసాయి ధ్యాన మందిరంలో విజయదశమి బాబా మహాసమాధిని పురస్క రించుకొని శుక్రవారం అన్నాభిషేకం నిర్వహించారు. ఉదయం నిత్యపూజలు చేశారు. మధ్యాహ్నం అన్నాభిషేకం చేసి భక్తులకు పంపిణీ చేశారు. ఏకాహం తదితర కార్యక్రమాలు చేపట్టారు.