కేసీఆర్‌, లక్ష్మారెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం

ABN , First Publish Date - 2021-06-18T05:01:23+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేయ డంతో మండలంలోని కొడ్గల్‌ గ్రామంలో సీఎం కేసీఆర్‌, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డిల చిత్రపటాలకు రైతులు గురువారం క్షీరాభిషేకం చేశారు.

కేసీఆర్‌, లక్ష్మారెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం
క్షీరాభిషేకం చేస్తున్న జడ్పీ వైస్‌ చైర్మన్‌ యాదయ్య

బాదేపల్లి, జూన్‌ 17 : రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేయ డంతో మండలంలోని కొడ్గల్‌ గ్రామంలో సీఎం కేసీఆర్‌, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డిల చిత్రపటాలకు రైతులు గురువారం క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జడ్పీవైస్‌ చైర్మన్‌ యా దయ్య, గ్రామ రైతుబంధు అధ్యక్షుడు నర్సింహులుగౌడ్‌, నాయకులు ఇంతియాజ్‌ఖాన్‌, నవీన్‌ రెడ్డి, రామకృష్ణారెడ్డి, భీంరాజ్‌, అంజయ్య, రాజేందర్‌రెడ్డి, నాగరాజుగౌడ్‌, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T05:01:23+05:30 IST