వైష్ణవాలయాల్లో పంచోపనిషత్ ద్వారా అభిషేకాలు

ABN , First Publish Date - 2020-08-11T14:48:48+05:30 IST

శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా మంగళవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలోని..

వైష్ణవాలయాల్లో పంచోపనిషత్ ద్వారా అభిషేకాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా మంగళవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలోని అన్ని వైష్ణవాలయాల్లో పంచోపనిషత్ ద్వారా అభిషేకాలు, అర్చనలు జరుగుతున్నాయి. ఈ సాయంత్రం శ్రీ భీమేశ్వర స్వామి వారికి ప్రదోష పూజ అనంతరం శ్రీ స్వామివారి కళ్యాణ మండపంలో ఉట్లు కొట్టే  కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - 2020-08-11T14:48:48+05:30 IST