మరో 238 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-10-15T07:00:23+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా విస్తరణ కొనసాగుతోంది. ఇరు జిల్లాల్లో బుధవారం 238 పాజిటివ్‌

మరో 238 పాజిటివ్‌ కేసులు

కొత్తగూడెం కలెక్టరేట్‌/ఖమ్మం సంక్షేమ విభాగం, అక్టోబరు 14: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా విస్తరణ కొనసాగుతోంది. ఇరు జిల్లాల్లో బుధవారం 238 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 52పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2083మందికి పరీక్షలు నిర్వహించగా 186మందికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెళ్లడించింది. వీటిలో కొత్తగూడెం డివిజన్‌లో 111, భద్రాచలం డివిజన్‌లో 75పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  

Updated Date - 2020-10-15T07:00:23+05:30 IST