తిరుమలలో భక్తుల ఆందోళన
ABN , First Publish Date - 2021-07-17T04:15:46+05:30 IST
ఏంబీసీ 34 విచారణ ఆఫీస్ ఎదుట భక్తులు ఆందోళన చేశారు. సిఫార్సు లేఖలపై
తిరుమల: ఏంబీసీ 34 విచారణ ఆఫీస్ ఎదుట భక్తులు ఆందోళన చేశారు. సిఫార్సు లేఖలపై దర్శనాలు తిరస్కరించడంతో భక్తులు ఆందోళన చేశారు. డిప్యూటీ ఈవో ఆఫీస్ ఎదుట వర్షంలో భక్తులు ఆందోళన చేస్తున్నారు. సిఫార్సు లేఖలపై దర్శనానికి అనుమతి ఇవ్వాలని భక్తులు నినాదాలు చేశారు.