నూజివీడు ప్రధాన రహదారిపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ABN , First Publish Date - 2020-10-30T04:40:05+05:30 IST
నూజివీడు ప్రధాన రహదారిపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
కృష్ణా: గన్నవరం మండలం సూరంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నూజివీడు ప్రధాన రహదారిపై 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలవరం మట్టి తరలింపు లారీలతో నూజివీడు రహదారి నిండిపోయింది. అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకున్నా.. లారీ డ్రైవర్లు దారి ఇవ్వలేదు. ఈ అంశంపై అధికారులు కూడా పట్టించుకోలేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు.