తెలుగువారి ప్రగతి కోసమే టీడీపీ: బుద్దా
ABN , First Publish Date - 2020-08-13T07:32:05+05:30 IST
తెలుగువారి ప్రగతి కోసమే టీడీపీ: బుద్దా
విజయవాడ, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): తెలుగు ప్రజల సంక్షేమం, ప్రగతి కోసం టీడీపీ ఏర్పడిందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. బుధవారం ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. టీడీపీ పాలనలో అభివృద్ధి ఫలాలు అన్ని జిల్లాలకు సమానంగా అందించి అభివృద్ధి వికేంద్రీకరణకు అసలైన అర్థం చెప్పిందన్నారు.