తెలుగువారి ప్రగతి కోసమే టీడీపీ: బుద్దా

ABN , First Publish Date - 2020-08-13T07:32:05+05:30 IST

తెలుగువారి ప్రగతి కోసమే టీడీపీ: బుద్దా

తెలుగువారి ప్రగతి కోసమే టీడీపీ: బుద్దా

విజయవాడ, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): తెలుగు ప్రజల సంక్షేమం, ప్రగతి కోసం టీడీపీ ఏర్పడిందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. బుధవారం ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. టీడీపీ పాలనలో అభివృద్ధి ఫలాలు అన్ని జిల్లాలకు సమానంగా అందించి అభివృద్ధి వికేంద్రీకరణకు అసలైన అర్థం చెప్పిందన్నారు.  

Updated Date - 2020-08-13T07:32:05+05:30 IST