బీజేపీ ద్రోహి నంబర్ వన్: తులసిరెడ్డి
ABN , First Publish Date - 2020-08-13T07:33:23+05:30 IST
బీజేపీ ద్రోహి నంబర్ వన్: తులసిరెడ్డి
అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రానికి బీజేపీ ద్రోహి నంబర్ వన్. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని, 2024లో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటోంది. రాష్ట్రానికేమి ఒరగబెట్టారని ప్రజలాదరిస్తారు?’’ అని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నర్రెడ్డి తులసిరెడ్డి ఒక ప్రకటనలో ప్రశ్నించారు.