స్పీకర్ తమ్మినేనిపై చర్యలు తీసుకోవాలని సీజేకు లేఖ

ABN , First Publish Date - 2020-07-08T03:30:52+05:30 IST

స్పీకర్‌ తమ్మినేనిపై ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు రమేష్‌నాయుడు సీరియస్ అయ్యారు. కోర్టులు..

స్పీకర్ తమ్మినేనిపై చర్యలు తీసుకోవాలని సీజేకు లేఖ

అమరావతి: స్పీకర్‌ తమ్మినేనిపై ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు రమేష్‌నాయుడు సీరియస్ అయ్యారు. కోర్టు తీర్పులను ఉద్దేశించి తమ్మినేని చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. స్పీకర్ తమ్మినేనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు రమేష్‌నాయుడు సీజేకు లేఖ రాశారు. కోర్టు ధిక్కరణ కింద స్పీకర్‌పై సుమోటోగా విచారించాలని ఆయన కోరారు. 

Updated Date - 2020-07-08T03:30:52+05:30 IST