17న ఏపీ కేబినెట్ భేటీ

ABN , First Publish Date - 2021-11-09T23:14:06+05:30 IST

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 17న బుధవారం ఉదయం 11 గం.లకు

17న ఏపీ కేబినెట్ భేటీ

అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 17న బుధవారం ఉదయం 11 గం.లకు జరుగుతుందని అధికారులు తెలిపారు. వెలగపూడి సచివాలయం 1వ బ్లాక్‌లోని మీటింగ్ హాల్‌లో కేబినెట్  సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలోని వివిధ సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-11-09T23:14:06+05:30 IST