17న ఏపీ కేబినెట్ భేటీ
ABN , First Publish Date - 2021-11-09T23:14:06+05:30 IST
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 17న బుధవారం ఉదయం 11 గం.లకు
అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 17న బుధవారం ఉదయం 11 గం.లకు జరుగుతుందని అధికారులు తెలిపారు. వెలగపూడి సచివాలయం 1వ బ్లాక్లోని మీటింగ్ హాల్లో కేబినెట్ సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలోని వివిధ సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.