AP: రాజధాని రైతుల మహాపాదయాత్ర ప్రారంభం
ABN , First Publish Date - 2021-11-17T14:37:05+05:30 IST
: రాజధాని కోసం రైతులు చేపట్టి మహాపాదయాత్ర 17వ రోజు ప్రారంభమైంది.
ఒంగోలు: రాజధాని కోసం రైతులు చేపట్టి మహాపాదయాత్ర 17వ రోజు ప్రారంభమైంది. బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రైతులు పాదయాత్రను ప్రారంభించారు. భారీ ఎత్తున మహిళలు, స్థానికులు పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు తరలివచ్చారు.