14వ రోజు రైతుల మహాపాదయాత్ర ప్రారంభం
ABN , First Publish Date - 2021-11-14T15:00:09+05:30 IST
రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 14వ రోజుకు చేరింది.
ఒంగోలు: రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 14వ రోజుకు చేరింది. ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాజధాని రైతులు పాదయాత్రను ప్రారంభించారు. యాత్రకు సంఘీభావం తెలిపేందుకు భారీ ఎత్తున మహిళలు తరలివచ్చారు.