15వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-15T15:01:47+05:30 IST

అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది.

15వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర ప్రారంభం

ఒంగోలు: అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రైతులు పాదయాత్రను ప్రారంభించారు. కొండేపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి, టీడీపీ నేత దామచర్ల సత్య యాత్రకు హాజరై సంఘీభావం తెలిపారు. అలాగే భారీ ఎత్తున మహిళలు పాదయాత్రకు తరలివచ్చారు. 

Updated Date - 2021-11-15T15:01:47+05:30 IST