ఏపీలో 630 కరోనా కేసులు, నాలుగు మరణాలు నమోదు

ABN , First Publish Date - 2020-12-06T01:15:17+05:30 IST

ఏపీలో కొత్తగా 630 కరోనా కేసులు, 4 మరణాలు సంభవించాయి

ఏపీలో 630 కరోనా కేసులు,  నాలుగు మరణాలు నమోదు

విజయవాడ: ఏపీలో కొత్తగా 630 కరోనా కేసులు నమోదు కాగా నలుగురు మృతిచెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 8,71,305 కేసులు నమోదు  కాగా 7,024 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం వీటిలో  6,166  మరణాలు కాగా.. యాక్టివ్ కేసులు, 8,58,115 మంది రికవరీ అయ్యారు.  కృష్ణా జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతిచెందారు.


Updated Date - 2020-12-06T01:15:17+05:30 IST