జగన్, మోదీ సిగ్గుపడాలి: శైలజానాథ్

ABN , First Publish Date - 2021-07-07T17:08:57+05:30 IST

పెట్రోల్ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పూలే విగ్రహం నుంచి సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

జగన్, మోదీ సిగ్గుపడాలి: శైలజానాథ్

తిరుపతి: పెట్రోల్ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పూలే విగ్రహం నుంచి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, మాజీ ఎంపీ చింతామోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ.. పెట్రోల్ ధర వందకు చేరుకున్నందుకు జగన్, మోదీ సిగ్గుపడాలన్నారు. 

Updated Date - 2021-07-07T17:08:57+05:30 IST