ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం
ABN , First Publish Date - 2020-09-23T20:20:21+05:30 IST
అమరావతి: ఇందిరా భవన్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది.
అమరావతి: ఇందిరా భవన్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజనాథ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఏపీ ఇన్చార్జ్ ఉమెన్ చాందీ, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కనుమూరి బాపిరాజు, తులసి రెడ్డి, పల్లం రాజు తదితర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ జరుగుతోంది.