రోశయ్య సంతాప దినాలను పట్టించుకోని అధికారులు

ABN , First Publish Date - 2021-12-08T04:00:00+05:30 IST

మాజీ సీఎం రోశయ్య సంతాప దినాలను అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. రోశయ్య మృతికి ఏపీ ప్రభుత్వం 3 రోజుల సంతాప దినాలు ప్రకటించింది. సంతాప దినాల సమయంలోనే...

రోశయ్య సంతాప దినాలను పట్టించుకోని అధికారులు

ప్రకాశం: మాజీ సీఎం రోశయ్య సంతాప దినాలను అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. రోశయ్య మృతికి ఏపీ ప్రభుత్వం 3 రోజుల సంతాప దినాలు ప్రకటించింది. సంతాప దినాల సమయంలోనే సింగరాయకొండ మండలం బిట్రగుంటలో ఓటీఎస్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. సంతాప దినాలను మొక్కుబడిగా పాటించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2021-12-08T04:00:00+05:30 IST