హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
ABN , First Publish Date - 2020-03-26T22:44:37+05:30 IST
హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి: నిత్యావసరాలు రవాణా దుకాణాలకు చేరవేయటంపై ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. మార్కెటింగ్ సెక్రటరీ ఆధ్వర్యంలో హైపవర్ కమిటీ ఏర్పాటైంది. నిత్యావసర వస్తువుల వివరాలను వెల్లడిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.