ఏపీలో అంతర్గత రైలు ప్రయాణాలపై ప్రభుత్వం కీలక ప్రకటన
ABN , First Publish Date - 2020-06-03T01:04:39+05:30 IST
ఏపీలో అంతర్గత రైలు ప్రయాణాలపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఏ రెండు ప్రాంతాలకు...
అమరావతి: ఏపీలో అంతర్గత రైలు ప్రయాణాలపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఏ రెండు ప్రాంతాలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైలు ప్రయాణాలు చేయవచ్చని తెలిపింది. రైలు ఆగే స్టేషను వరకూ మాత్రమే ప్యాసింజర్లకు టికెట్లు జారీ చేయాల్సి ఉంటుందని, జూన్ 4 నుంచి నడిచే ప్రత్యేక రైళ్ల స్టాపులను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.