ఉన్నతాధికారులపై ఏపీ హైకోర్టు సీరియస్

ABN , First Publish Date - 2021-07-12T21:53:19+05:30 IST

ఉన్నతాధికారులపై ఏపీ హైకోర్టు సీరియస్

ఉన్నతాధికారులపై ఏపీ హైకోర్టు సీరియస్

అమరావతి: పాఠశాల విద్య, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పాఠశాల ఆవరణలో సచివాలయ నిర్మాణాలపై కోర్టు ధిక్కారం కింద కేసు నమోదు చేశారు. పంచాయతీరాజ్ కమిషనర్, కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీలకు  హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

Updated Date - 2021-07-12T21:53:19+05:30 IST