చర్యలు చేపట్టండి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ABN , First Publish Date - 2020-09-25T04:34:16+05:30 IST

చర్యలు చేపట్టండి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

చర్యలు చేపట్టండి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

అమరావతి: విశాఖలో ఫార్మా కంపెనీల వల్ల కాలుష్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫార్మా కంపెనీల వల్ల సముద్రం కలుషితం అవుతోందని పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 6కు వాయిదా వేసింది. 


Updated Date - 2020-09-25T04:34:16+05:30 IST