ఎన్నికల రీనోటిఫికేషన్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2021-03-05T18:18:24+05:30 IST
అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రీనోటిఫికేషన్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.
అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రీనోటిఫికేషన్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు ఎస్ఈసీ సమయం కోరింది. కోర్టు కేసులున్నాయని ఎస్ఈసీ ఆలస్యం చేస్తోందని కోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. విచారణ ఈనెల 8కి హైకోర్టు వాయిదా వేసింది.