వైసీపీ సర్కార్‌ నిర్ణయంపై ఏపీ హైకోర్టు స్టే

ABN , First Publish Date - 2020-09-04T19:38:02+05:30 IST

రాజమండ్రి వైశ్యసదన్ ఆధ్వర్యంలోని భూములను ఇళ్ల స్థలాలకు మంజూరు చేయడంపై...

వైసీపీ సర్కార్‌ నిర్ణయంపై ఏపీ హైకోర్టు స్టే

అమరావతి: రాజమండ్రి వైశ్యసదన్ ఆధ్వర్యంలోని భూములను ఇళ్ల స్థలాలకు మంజూరు చేయడంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. తమ భూములను ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నించడంపై వైశ్యసదన్ హైకోర్టును ఆశ్రయించింది. 32 ఎకరాలను ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది.

Updated Date - 2020-09-04T19:38:02+05:30 IST