ఆళ్లగడ్డలో విషాదం

ABN , First Publish Date - 2021-06-12T05:16:33+05:30 IST

ఆళ్లగడ్డలో విషాదం

ఆళ్లగడ్డలో విషాదం

కర్నూలు: కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ తో తల్లి రజితమ్మ మృతి చెందింది. ఈ సంఘటనతో అప్పుల బాధతో తండ్రి బయన్న (38) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు.

Updated Date - 2021-06-12T05:16:33+05:30 IST