బంధువులు కాదన్నారు.. బల్లరిక్షానే దిక్కు

ABN , First Publish Date - 2020-08-13T07:18:39+05:30 IST

బంధువులు కాదన్నారు.. బల్లరిక్షానే దిక్కు

బంధువులు కాదన్నారు.. బల్లరిక్షానే దిక్కు

బాపట్ల, ఆగస్టు 12: ప్రకాశం జిల్లా చీరాలలో ని పేరాలకు చెందిన తిరుమలశెట్టి శివమోహనరావు(68) అనారోగ్యానికి గురవటంతో బుధవా రం బాపట్ల ఏరియా వైద్యశాలకు తీసుకొచ్చారు. 15నిమిషాలకే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పరీక్షల్లో ఆయనకు కరోనా ఉన్నట్టు తేలింది. బంధువులు ముందుకు రాకపోవడంతో ఓ రిక్షా కార్మికుడు మృతదేహాన్ని బల్ల రిక్షాపై తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు. 

Updated Date - 2020-08-13T07:18:39+05:30 IST