సోషల్‌మీడియాలో పోస్టులపై ఎమ్మెల్యే పద్మావతి స్పందన

ABN , First Publish Date - 2022-01-20T00:35:57+05:30 IST

సోషల్‌మీడియాలో పోస్టులపై ఎమ్మెల్యే పద్మావతి స్పందన

సోషల్‌మీడియాలో పోస్టులపై ఎమ్మెల్యే పద్మావతి స్పందన

అమరావతి: కనబడుట లేదంటూ సోషల్‌మీడియాలో పోస్టులపై ఎమ్మెల్యే పద్మావతి స్పందించారు. 2 రోజులు కనిపించని ఎమ్మెల్యేగా నన్ను గుంజేపల్లి గ్రామస్తులు మిస్ అవుతున్నారేమోనన్నారు. ఆ పోస్టులు ఎవరు పెట్టారో అర్థం కావడం లేదన్నారు. తన భర్తకు కరోనా వచ్చింది.. ఇద్దరం హోంక్వారంటైన్‌లో ఉన్నామని పద్మావతి తెలిపారు. కరోనా వచ్చినా పర్లేదు అనుకుంటే  తన ఇంటికి రండన్నారు.  

Updated Date - 2022-01-20T00:35:57+05:30 IST