గవర్నర్కు మళ్లీ అస్వస్థత
ABN , First Publish Date - 2021-11-29T08:39:04+05:30 IST
గవర్నర్కు మళ్లీ అస్వస్థత
హుటాహుటిన హైదరాబాద్కు తరలింపు
విజయవాడ, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆదివారం రాత్రి ఆయనను హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్లో ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే ఆయన కరోనా బారి న పడి ఈ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు.