అర్బన్ ఆర్ఐపై వైసీపీ నేత కుటుంబ సభ్యుల దాడికి యత్నం
ABN , First Publish Date - 2022-08-22T23:01:44+05:30 IST
అర్బన్ ఆర్ఐపై వైసీపీ నేత కుటుంబ సభ్యుల దాడికి యత్నం
అనంతపురం: జిల్లాలోని గుత్తిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెవెన్యూ ఇన్స్పెక్టర్పై వైసీపీ నేతలు దాడికి యత్నించారు. గడపగడపకు కార్యక్రమంలో అర్బన్ ఆర్ఐ గోపినాథ్పై వైసీపీ నేత ఉమర్, కుటుంబ సభ్యులు దాడికి యత్నించారు. గతంలోనూ భూ వ్యవహారంలో ఆర్ఐ గోపినాథ్పై ఉమర్ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.